గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం Padma Awards లను ప్రకటించింది.తెలంగాణకు చెందిన బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు. రామకృష్ణారెడ్డి గారు గిరిజన, దక్షిణాది భాషలైన కువి, మండ, కుయ్ భాషల పరిరక్షణకు కృషి...







