చారిత్రాత్మకం.. మోడీ ప్రభుత్వ నిర్ణయం ! జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) పరిధిలోని 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించింది. తృణధాన్యాలకు ₹1, గోధుమలకు ₹2 మరియు కిలో బియ్యానికి ₹3 చెల్లించే...

