Latest Updates-mp aravind
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌మార్‌ను ఏపీకి కేటాయించిన కేంద్రం.కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.క్యాట్...

ప్రపంచం మొత్తం తన సరిహద్దులను లాక్ చేసినప్పుడు

ప్రపంచం మొత్తం తన సరిహద్దులను లాక్ చేసినప్పుడు

మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం తన సరిహద్దులను లాక్ చేసినప్పుడు, ప్రపంచీకరణ ఆ సమయంలో కూడా విజయవంతం కాగలదని భారత్ చూపించింది. కష్ట సమయాల్లో ప్రపంచo పట్ల ప్రేమ & ఆశను ప్రదర్శించినందుకు PM Narendra Modi కి గయానా అధ్యక్షుడు H.E.మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కృతజ్ఞతలు...

డిసెంబర్లో గుజరాత్ తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీ..

డిసెంబర్లో గుజరాత్ తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీ..

డిసెంబర్లో గుజరాత్ తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీ..తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిజామాబాద్ ను ఇందూరు గా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది....

read more
పైసలిచ్చేది అర్విందన్న…ప్రారంభోత్సవం చేశేది ఆర్మూర్ జీవన్ రెడ్డి.

పైసలిచ్చేది అర్విందన్న…ప్రారంభోత్సవం చేశేది ఆర్మూర్ జీవన్ రెడ్డి.

“ పైసలిచ్చేది అర్విందన్న…ప్రారంభోత్సవం చేశేది ఆర్మూర్ జీవన్ రెడ్డి” — శ్రీ కంచెట్టి గంగాధర్ , ఆర్మూర్ BJP Shri Kanchetti Gangadhar (Armoor BJP) fumes over TRS Armoor MLA, on his inacapability to develop Armoor, but is brazen enough to inaugurate a hospital built with...

read more
కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన ఎంపీ అరవింద్ .

కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన ఎంపీ అరవింద్ .

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వివిధ రైల్వే పనులపై మరియు సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసాను. ముఖ్యంగా కరీంనగర్ నుండి ముంబై కి వారానికి ఒకసారి నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కారణంగా రద్దు అయినందున, నిజామాబాద్...

read more