*అర్సపల్లి ఆర్వోబి నిర్మాణానికి 137.50 కోట్లు మంజూరు* *అందులో కేంద్ర వాటా 127.50 కోట్లు - ఎంపీ అర్వింద్* మన్మాడ్ సికింద్రాబాద్ రైల్వే లైన్ మధ్య LC No 191 అర్సపల్లి వద్ద నాలుగు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి 137.50 కోట్ల మంజూరు కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి...







