Latest Updates-BJP
Building new India with good governance

Building new India with good governance

Building new India with good governance - Empowerment of deprived confirmed 10% reservation in educational institutions for poor students of general class 10% reservation in govt jobs also Arrangement of reservation without affecting SC/ST, OBC and general class seats

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌మార్‌ను ఏపీకి కేటాయించిన కేంద్రం.కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.క్యాట్...

దేశంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటోంది

దేశంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటోంది

బోర్డర్ టూరిజం దార్శనిక చొరవ ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఇక్కడి నుంచి వలసలు ఆగిపోవడంతో ఈ ప్రాంత భద్రతకు బలం చేకూరుతోంది. జైసల్మేర్‌లో బోర్డర్ టూరిజం డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద, రూ.17.67 కోట్లతో శ్రీ తనోత్ మందిర్...

read more
విమోచనం…వీరులకు వందనం !

విమోచనం…వీరులకు వందనం !

HyderabadLiberationDay భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం & సమగ్రతకు సంబంధించిన వేడుక ! కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించే ఈ ఉత్సవాలు, ఉద్యమం తాలూకు స్ఫూర్తిదాయక కథలను తెరపైకి...

read more
భీంగల్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త లింగం అనే వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారు

భీంగల్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త లింగం అనే వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారు

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త లింగం అనే వ్యక్తిని తన ఇంటికి వెళ్లి నిన్న రాత్రి 9:30 గంటలకు భీంగల్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.. ఆ విషయం తెలుసుకుని బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్...

read more
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది

ఆరోగ్య వ్యవస్థను రూపు మార్చడం ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ABDM కింద ఇప్పటి వరకు: 23.76 కోట్లకు పైగా ABHA IDలు సృష్టించబడ్డాయి 1,40,073 ఆరోగ్య సౌకర్యాలు నమోదు చేయబడ్డాయి 57,062 మంది హెల్త్ కేర్ నిపుణులు...

read more
మళ్ళీ మళ్ళీ మోడీయే రావాలి !

మళ్ళీ మళ్ళీ మోడీయే రావాలి !

అతిపెద్ద ప్యూర్-ప్లే మార్ట్‌గేజ్ ఫైనాన్స్ కంపెనీ ‌HDFC చైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడుతూ, “దేశ ముఖచిత్రాన్ని మార్చడానికి” Narendra Modi మరో రెండు సార్లు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని...

read more