Latest Updates-BJP Telangana
బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి

బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి

ఆత్మగౌరవం కోసం అహంకారపు పార్టీని, పదవిని వీడి..ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె అరుణ గారు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారి సమక్షంలో.. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరిన జగిత్యాల...

ఛీ.. కేసీఆర్..! నీ పాలన బేకార్..!

ఛీ.. కేసీఆర్..! నీ పాలన బేకార్..!

ఛీ.. కేసీఆర్..! నీ పాలన బేకార్..!ఎన్నో ఆశలు రేపి.. నిలువునా పాతర పెట్టవడ్తివి..ఉద్యోగాల పేరుతో ఊరించి.. ప్రాణాలు బలిగొంటున్నవ్..కొలువులు లేవు.. నిరుద్యోగ భృతికి...

read more
నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో

నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో

ఈరోజు నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి పలు సమస్యల పట్ల విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ అరవింద్ వారికి తెలియజేయడం...

read more
అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభ

అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభ

ఈరోజు నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమ శ్రీ మంగి రాములు మహారాజ్ గారు పలుగుట్టలోని కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహిస్తున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభలకు హాజరవ్వాలని ఆహ్వానించడం...

read more
పేదలకు అందించిన ఉచిత ధాన్యం

పేదలకు అందించిన ఉచిత ధాన్యం

పేదలకు అందించిన ఉచిత ధాన్యం, ఆకలితో పాటు ఆర్ధిక అసమానతలు తొలగించడానికి ఉపయోగపడింది..మహమ్మారి కలిగించిన అసాధారణ ఒత్తిడిలోనూ Narendra Modi ప్రభుత్వం ముందు చూపు కోట్లాది భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు దాని సత్ఫలితాలు నేటికీ...

read more