Latest Updates-BJP Telangana
పీఎం నరేంద్ర మోడీ  యొక్క శక్తివంతమైన నాయకత్వం

పీఎం నరేంద్ర మోడీ యొక్క శక్తివంతమైన నాయకత్వం

పీఎం నరేంద్ర మోడీ యొక్క శక్తివంతమైన నాయకత్వం మరియు ఆత్మనిర్భరతా కోసం అందించిన ప్రోత్సాహం రెండూ, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించే ఘనతను సాధించడంలో దోహదపడ్డాయి...

PM శ్రీ Narendra Modi ఈరోజు చిన్నారులతో తన నివాసంలో ప్రత్యేక రక్షాబంధన్ జరుపుకున్నారు

PM శ్రీ Narendra Modi ఈరోజు చిన్నారులతో తన నివాసంలో ప్రత్యేక రక్షాబంధన్ జరుపుకున్నారు

PM శ్రీ Narendra Modi ఈరోజు చిన్నారులతో తన నివాసంలో ప్రత్యేక రక్షా బంధన్ జరుపుకున్నారు. ఈ ఆడబిడ్డలు PMO India లో పనిచేస్తున్న స్వీపర్లు, ప్యూన్‌లు, తోటమాలి, డ్రైవర్లు మొదలైన వారి...

read more
హృదయపూర్వక అభినందనలు

హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించిన BJP జాతీయ అధ్యక్షులు శ్రీ JP నడ్డా గారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ & ఒడిశా రాష్ట్రాలకు ఇంచార్జ్ గా...

read more
24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను..మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీకి పాకిస్తానీ సోదరి రాఖీని పంపి శుభాకాంక్షలు...

read more
నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

నగరంలోని 36వ డివిజన్‌లోగల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు. దుర్గంధమైన టాయిలెట్లు, నాసి రకం భోజనం తినలేక విద్యార్థులు బయట నుండి కూరలు, మంచినీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిసి ధన్ పాల్ గారు చలించిపోయారు....

read more
పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

ప్రధామంత్రి Shri Narendra Modi నేటి సాయంత్రం 4.30 గంటలకు పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రతి ఏడాది 2 టన్నుల గడ్డి నుంచి దాదాపు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి...

read more