Latest Updates-BJP Telangana
ఫీజు రీ-ఇంబర్స్ చేయడు.. స్కాలర్షిప్ ఇయ్యడు !

ఫీజు రీ-ఇంబర్స్ చేయడు.. స్కాలర్షిప్ ఇయ్యడు !

చదివిన చదువుకు, చదవబోయే సదువుకు సర్టిఫికెట్లు అందక, మధ్యలోనే విద్యను వదిలిపెడుతున్న విద్యార్థులు.. 18 లక్షల పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ‘ఉన్నత’ విద్య అందుతుంటే, ‘దొర’హంకారం...

ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ అరవింద్

ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ అరవింద్

ఈరోజు జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీటింగ్ లో నూతనంగా నియమించబడిన పార్లమెంట్ ప్రభారివెంకట రమణి గారు, జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు చెందిన రాష్ట్ర పదాధికారులు, జనరల్ సెక్రటరీలు, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు...

విమోచనం…వీరులకు వందనం !

విమోచనం…వీరులకు వందనం !

HyderabadLiberationDay భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం & సమగ్రతకు సంబంధించిన వేడుక ! కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించే ఈ ఉత్సవాలు, ఉద్యమం తాలూకు స్ఫూర్తిదాయక కథలను తెరపైకి...

read more
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది

ఆరోగ్య వ్యవస్థను రూపు మార్చడం ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ABDM కింద ఇప్పటి వరకు: 23.76 కోట్లకు పైగా ABHA IDలు సృష్టించబడ్డాయి 1,40,073 ఆరోగ్య సౌకర్యాలు నమోదు చేయబడ్డాయి 57,062 మంది హెల్త్ కేర్ నిపుణులు...

read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ  నరేంద్ర మోడీ కొత్త PM-SHRI పాఠశాలలు ప్రకటించారు !

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కొత్త PM-SHRI పాఠశాలలు ప్రకటించారు !

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కొత్త PM-SHRI పాఠశాలలు ప్రకటించారు ! దేశంలోని 14500 కంటే ఎక్కువ పాఠశాలలను PM Schools For Rising India గా అభివృద్ధి...

read more
మరోసారి..శభాష్ భారత్ !

మరోసారి..శభాష్ భారత్ !

కోవిడ్-19 సంక్షోభానికి భారతదేశం యొక్క విజయవంతమైన ప్రతిస్పందనను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది : కీలక పాఠాలు & వ్యూహాల జాబితా అందించింది భారీ ఎత్తున కొనుగోళ్లు చేస్తున్న సమయంలో నిత్యావసర వస్తువుల నాణ్యత విషయంలో భారత్ రాజీ పడలేదని నివేదిక...

read more