Latest Updates-BJP Telangana
బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు.

బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం Padma Awards లను ప్రకటించింది.తెలంగాణకు చెందిన బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు. రామకృష్ణారెడ్డి గారు గిరిజన, దక్షిణాది భాషలైన కువి, మండ, కుయ్ భాషల పరిరక్షణకు కృషి...

లిక్కర్ స్కాంలో ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

లిక్కర్ స్కాంలో ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

లిక్కర్ స్కాంలో ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్ లలో రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...

KCR is a chief appeaser in Telangana

KCR is a chief appeaser in Telangana

KCR is a chief appeaser in Telangana, who can compromise with the safety of the land. Only the scale of appeasement will manifold with his Pan-India TRS release ! His only relevance in foreign affairs is his alleged passport broking in the past !

read more
ఏడాది వ్యవధిలో ఉగ్రదాడులు

ఏడాది వ్యవధిలో ఉగ్రదాడులు

జనవరి - ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు మే - జైపూర్‌లో 12 నిమిషాల వ్యవధిలో 8 పేలుళ్లలో 80 మంది మరణించారు, 200 మంది గాయపడ్డారు జూలై - అహ్మదాబాద్ లో వరుస పేలుళ్ల తర్వాత 56 మంది మరణించారు,...

read more