Others

 

 

కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది

కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది

10 రోజులుగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది. వారంతా మరికొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ గారు, సహాయమంత్రి శ్రీ మురళీధరన్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి...

మలేషియాలో చిక్కుకున్న దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల వారు

మలేషియాలో చిక్కుకున్న దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల వారు

మలేషియాలో చిక్కుకున్న దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల వారు వీరంతా విసిటింగ్ వీసాపై మలేషియాకి వెళ్లగా, అక్కడి ప్రభుత్వం వీరి వీసాలను రద్దు చేసి, అందరిని ఒక చోట ఉంచింది.ఉదయం ఈ విషయం నా దృష్టికి రాగానే సంబంధిత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రులతో, కౌలాలంపూర్ లోని ఇండియన్ హై...

గరీబ్ కల్యాణ్ పథకాలను తెలంగాణాల కూడా ప్రారంభించు..

గరీబ్ కల్యాణ్ పథకాలను తెలంగాణాల కూడా ప్రారంభించు..

KCR, లోక్ సభల గడ్ బడ్ చేయిస్త, స్థంబింపచేయిస్త, తిట్టిపిస్త అనే పిచ్చి పనులు మాని మోడీ గారి గరీబ్ కల్యాణ్ పథకాలను తెలంగాణాల కూడా...

తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా

తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా

SCCL లో తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉండగా కేంద్రం ఎలా ప్రైవేటైజేషన్ నిర్ణయం తీస్కుంటది? ఆనాడు బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళే,ఈ రోజు పారదర్శకంగా జరిగే వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు." -- కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్...

ఎన్ఆర్ఐల కోసం రూ. 500 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నడు ..!

ఎన్ఆర్ఐల కోసం రూ. 500 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నడు ..!

ఫారిన్ మినిస్టర్ కే టీ ఆర్ చెప్పాలె ! ఎన్ఆర్ఐల కోసం రూ. 500 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నడు ..!దేశంలో తెలంగాణ నుంచే అత్యధికంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న...