రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ మరియు పోలీసుల వేధింపులను తాళలేక ఖమ్మం జిల్లా బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఈ దుర్మార్గానికి నిరసనగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నుండి పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన నిజామాబాద్ బీజేపీ.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...