డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్ గారు, డిచ్ పల్లి ఎంపీపీ గద్దె భూమన్న గారు తదితరులు పాల్గొన్నారు.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...