భారత రైల్వే పటంపై మణిపూర్
స్వాతంత్ర్య భారతంలో తొలిసారి మోడీ ప్రభుత్వ కృషితో మణిపూర్ లో వినిపించిన రైలు కూత !
ట్రయల్ రన్లో భాగంగా రాజధాని ఎక్స్ప్రెస్ రైలు అసోంలోని సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి మణిపూర్లోని వెయింగైచున్పావో రైల్వే స్టేషన్కు చేరుకుంది.