Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Honouring the Legacy of Atal Bihari Vajpayee ji
On the death anniversary of Bharat Ratna Atal Bihari Vajpayee ji, humble tributes. A visionary leader, poet, and statesman—his dedication to democracy, nation-building, and inclusive growth continues to inspire generations. His legacy of patriotism and service will...
As said in the Print Media !
MP Arvind Reviewed on the incessant rains in the Parliament segment and directed the authorities to work on war footing to solve grievances.
నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో జూమ్ సమావేశం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల నియోజకవర్గ నాయకులు మరియు మండలాల అధ్యక్షులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, ఇరు జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తున్నానని భారతీయ...
నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ??
నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ?? మల్ల, నీ పుత్రరత్నం ఇంత పొడుగు, అడ్డం ట్వీట్లు పెట్టి కేంద్రం మీద పడి ఏడుస్తడు...
“నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి”
భారీ వర్షాలు కురుస్తున్నందున నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పొలాల్లోని విద్యుత్ మోటార్ల దగ్గర , చిన్నపిల్లలు కరెంటు స్తంభాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను...
‘ప్రజా సమస్యలు, TRS వైఫల్యాల అధ్యయన కమిటీ’ సమావేశం లో “అరవింద్ ధర్మపురి”
‘ప్రజా సమస్యలు, TRS వైఫల్యాల అధ్యయన కమిటీ’ సమావేశం లో తరుణ్ చుగ్ గారు, బండి సంజయ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులతో పాల్గొనడం...
Prime Minister Jan Dhan Yojana
Prime Minister Jan Dhan Yojana becomes the basis of country's progress
PM Awas Yojana
PM Awas Yojana- In Varanasi, the poor got a luxurious flat for just 2 lakhs!
Modi Government recognises outstanding Indians
Congratulations to PT Usha Ji, Shri V. Vijayendra Prasad Ji, Shri Veerendra Heggade Ji and Shri Ilaiyaraaja Ji on being nominated to the Rajya Sabha.
మొబైల్ దిగుమతులు:
మొబైల్ దిగుమతులు: చైనాపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి పిఎల్ఐ పథకం సహాయపడిందని CRISIL నివేదిక...
KCR Govt Negligence – Govt school students in Telangana hospitalised after food poisoning
Nizamabad MP Arvind Dharmapuri demands the Telangana Chief Minister KCR look into the dire situation of students in the Government Schools. It's distressing to learn that several girl students studying in different state government schools were taken ill after...
ED Attaches 105 properties of the Madhucon Group of TRS MP Nama Nageshwar Rao
ED attaches 105 properties of the Madhucon Group of TRS MP Nama Nageshwar Rao worth Rs 96.2 Crore, in a Bank Fraud case, under the provisions of PMLA
రైతులకు బేడీలు
గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం అందించాలని 15 రోజుల క్రితం హుస్నాబాద్ లో ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేసారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం మళ్ళీ వారిని కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో బేడీలు వేసి ఇలా తీసుకొచ్చే సరికి, అక్కడి ప్రజలు,...












