Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

Three moon on every house Tomorrow

Three moon on every house Tomorrow

Tricolor will hoist in every house of the country in the 'Azadi ka Amrit Mahotsav'!' Har Ghar Tricolor Abhiyan' is being celebrated till 13-15 August, 2022

సింగపూర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం

సింగపూర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం

సింగపూర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం, డిజిటల్ ఇండియా చొరవపై ప్రశంసలు కురిపిస్తూ, తక్కువ వ్యవధిలో మోడీ ప్రభుత్వం అద్భుతమైన విజయాన్ని సాధించిందని...

ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఈరోజు పరిశీలించడం జరిగింది.

ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఈరోజు పరిశీలించడం జరిగింది.

ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఈరోజు పరిశీలించడం జరిగింది. గత మూడు దశాబ్దాలకు పైగా ఎర్దండి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల పట్టాల సమస్యను TRS ప్రభుత్వం రాజకీయాలు మాని పరిష్కరించాలని కోరడం...

RBI’S LANDMARK DECISION

RBI’S LANDMARK DECISION

International Trade in RupeesIndian and other countries can now settle trade transactions with the use of INRWill promote global trade growth and boost Indian exports ,

అంతర్జాతీయ వేదికపై సరికొత్త కూటమి

అంతర్జాతీయ వేదికపై సరికొత్త కూటమి

ఆర్థిక, వాణిజ్య, రక్షణ, సాంకేతిక, ఆహర భద్రత, వైద్యం, వాతావరణం వివిధ అంశాలపై కలిసి పని చేసేందుకు అంతర్జాతీయ వేదికపై సరికొత్త కూటమి ఏర్పాటైంది. I2U2 లోని దేశాలుఇండియా...

Spicing Up Global Markets !

Spicing Up Global Markets !

భారతదేశం యొక్క అల్లం, కుంకుమపువ్వు & పసుపు ఎగుమతులు 2013లో ఇదే కాలంతో పోలిస్తే 2022 ఏప్రిల్-మేలో దాదాపు 3 రెట్లు...

As said in the Print Media !

As said in the Print Media !

MP Arvind Reviewed on the incessant rains in the Parliament segment and directed the authorities to work on war footing to solve grievances.

నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో  జూమ్ సమావేశం

నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో జూమ్ సమావేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల నియోజకవర్గ నాయకులు మరియు మండలాల అధ్యక్షులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, ఇరు జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తున్నానని భారతీయ...

నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ??

నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ??

నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ?? మల్ల, నీ పుత్రరత్నం ఇంత పొడుగు, అడ్డం ట్వీట్లు పెట్టి కేంద్రం మీద పడి ఏడుస్తడు...