Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Booth Level Members & Karyakarta Atmiya Sammelanam to be Held on August 25
Nizamabad MP Shri Arvind Dharmapuri expressed his gratitude in announcing that BJP Telangana President, Sri N. Ramchander Rao garu, will be gracing the “Booth Level Members and Karyakarta Atmiya Sammelanam” on August 25th, a celebration of one of the most cherished...
Young Narendra Modi
Young Narendra Modi with the ubiquitous Chai in one hand and a bag by his side. In their travels across the country, RSS Karyakartas commonly carried one bag with all their belongings.
వివేకానందుడి బాటలో నరేంద్రుడి ప్రయాణం !
1893లో స్వామి వివేకానంద ‘వరల్డ్ పార్లమెంట్ అఫ్ రిలీజియన్స్‘ ప్రసంగం యొక్క శతాబ్ది ఉత్సవాల కోసం వాషింగ్టన్ DCలో జరిగిన గ్లోబల్ విజన్ 2000 సమావేశానికి మోడీని ఆహ్వానించారు. 60 దేశాల నుంచి 10,000 మంది ప్రతినిధులు...
కాంగ్రెస్ _ ‘భారత్ తోడా
31 డిసెంబర్ 1948 ఐక్యరాజ్యసమితి జోక్యంతో భారత్-పాక్ యుద్ధం ముగిసింది, కాశ్మీర్లో మూడోవంతు పాక్ కు పోయింది 1 జనవరి 1949 పాక్ ఆక్రమిత కాశ్మీర్ పుట్టింది17 అక్టోబర్ 1949ఆర్టికల్ 370 రాజ్యాంగంలో...
ప్రధాన మంత్రి మత్స్య సంపద
ప్రధాన మంత్రి మత్స్య సంపద విజయవంతంగా రెండు సంవత్సరాలు చేసుకుంది చేపల ఉత్పత్తిలో వేగవంతమైన పురోగతి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి రూ.20,050 కోట్ల పెట్టుబడి16 లక్షల మంది మత్స్యకారులకు పెట్టుబడి27.51 లక్షల మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు...
నరేంద్రుడిపై వివేకానందుడి ప్రభావం :
దేశాభిమానాన్ని మేల్కొల్పేందుకు నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలపై స్వామి వివేకానంద తాత్విక ప్రభావం చాలా ఉంది. జాతీయ ఐక్యత & సమగ్రత సందేశంతో కన్యాకుమారి నుండి 1991లో ప్రారంభమైన 45 రోజుల ‘ఏక్తా యాత్ర’ను నిర్వహించే బృహత్తర బాధ్యతను మోదీ గారికి...
TB will lose, country will win..
Prime Minister's TB free India campaign started Launch of Nikshya Portal 2.0 for nutrition, additional diagnosis and professional supportTarget of elimination of TB from the country by 2025
Empowering nation through financial services
Empowering nation through financial services FROM ‘JAN DHAN’ TO ‘JAN SURAKSHA’
దేశంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటోంది
బోర్డర్ టూరిజం దార్శనిక చొరవ ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఇక్కడి నుంచి వలసలు ఆగిపోవడంతో ఈ ప్రాంత భద్రతకు బలం చేకూరుతోంది. జైసల్మేర్లో బోర్డర్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, రూ.17.67 కోట్లతో శ్రీ తనోత్ మందిర్...
చేతల్లో పేదల సాధికారత
గత 8 ఏళ్లలో దేశవ్యాప్తంగా పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మించుకున్నాం :ప్రధాని నరేంద్ర మోడీ
Serving the marginalised leaving no one behind
Serving the marginalised leaving no one behind🏥 Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY)
TRS govt’s apathy claims another precious young life !
TRS govt’s apathy claims another precious young life ! Tens of students studying in Govt Residential schools in Telangana lost lives in the past few months ! Water Scarcity, Food poisoning, Infections rampant across majority Schools.
Warangal joins UNESCO Global Network of Learning Cities !
Warangal views lifelong learning as the path to achieving a green and healthy living environment.












