Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

Two Years Since the Historic Chandrayaan-3 Moon Landing

Two Years Since the Historic Chandrayaan-3 Moon Landing

Today marks two years since Chandrayaan-3’s successful lunar landing, a moment that etched India’s name in golden letters in the history of space exploration. From the humble launch of a sounding rocket in a small village in Kerala, this incredible journey has...

యావత్ ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది !

యావత్ ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది !

130 కోట్ల భారతీయుల్ని కాపాడుకుంటూనే, యావత్ ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది ! అంతర్జాతీయ సంస్థలు చేయాల్సిన సహాయాన్ని భారత్ ఒంటరిగా అందించి, తానే ఒక అంతర్జాతీయ శక్తి అని నిరూపించింది...

It’s Cheetah Time for India !

It’s Cheetah Time for India !

India is witnessing transformative changes since Prime minister Narendra Modi Ji was elected the leader of 1.3 billion people, and some of these changes for the first time since Independence. One such is the effort to bring the spotted big cats back to our forests....

BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్నాను. ఇట్టి సమావేశంలో అధికారులకు పలు సలహాలు, సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో CGM గారు, DGM గారు, టెలికామ్ బోర్డు సభ్యులు, BSNL అధికారులు...

పిఎం-జెఏవై

పిఎం-జెఏవై

పిఎం-జెఏవై కింద ప్రభుత్వ ఆరోగ్య బీమా రక్షణ పొందేందుకు అనధికారిక పారిశుధ్య కార్మికులు

Gati Sheel Pragati

Gati Sheel Pragati

1 crore passengers (UDAN) Metro in 27 cities 37 km/day construction of National Highways

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి గారు & ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల కరుణాకర్ రెడ్డి గారు మరియు రైతు ఐక్య వేదిక ముఖ్య రైతులు. జిల్లా పరిధిలోని రైతుల...

తోమర్ గారిని కలిసిన రైతులు

తోమర్ గారిని కలిసిన రైతులు

నా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు ఐక్య వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి మరియు ఇతర ముఖ్య రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఈ రోజు ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. పసుపు, మామిడి మరియు...

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు ఉపశమనం లభిస్తుంది11.42 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనటెక్నాలజీ ద్వారా క్లెయిమ్ ల త్వరిత...