Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Agni-5: India’s Ultimate Defence Shield
Agni–5 roars with success! With a strike range of 5,000 km, it stands as India’s ultimate defence shield. At Mach 24 speed, this intercontinental ballistic missile showcases India’s unmatched technological edge and strategic deterrence capability. A symbol of...
BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్నాను. ఇట్టి సమావేశంలో అధికారులకు పలు సలహాలు, సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో CGM గారు, DGM గారు, టెలికామ్ బోర్డు సభ్యులు, BSNL అధికారులు...
రష్యా భారతదేశానికి మద్దతు ఇస్తుంది
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం రష్యా భారతదేశానికి మద్దతు ఇస్తుంది
పిఎం-జెఏవై
పిఎం-జెఏవై కింద ప్రభుత్వ ఆరోగ్య బీమా రక్షణ పొందేందుకు అనధికారిక పారిశుధ్య కార్మికులు
India’s first plant-based meat shipped to the United States
India’s first plant-based meat shipped to the United States . Our vegan products are the answer to growing health & environmental concerns globally.
Gati Sheel Pragati
1 crore passengers (UDAN) Metro in 27 cities 37 km/day construction of National Highways
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి గారు & ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల కరుణాకర్ రెడ్డి గారు మరియు రైతు ఐక్య వేదిక ముఖ్య రైతులు. జిల్లా పరిధిలోని రైతుల...
తోమర్ గారిని కలిసిన రైతులు
నా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు ఐక్య వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి మరియు ఇతర ముఖ్య రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఈ రోజు ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. పసుపు, మామిడి మరియు...
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు ఉపశమనం లభిస్తుంది11.42 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనటెక్నాలజీ ద్వారా క్లెయిమ్ ల త్వరిత...
శ్రమేవ్ జయతే
ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ ఆహారోత్పత్తి ఆరు రెట్లు పెరిగింది50.82 మిలియన్ టన్నులు 1950-51 252.02 మిలియన్ టన్నులు 2014-15 314.51 మిలియన్ టన్నులు...
21వ శతాబ్దపు భారతదేశం
సాయుధ దళాలలో స్త్రీ శక్తి భారత నౌకాదళం తొలిసారిగా యుద్ధనౌకపై మహిళా అధికారులను నియమించింది మహిళా అధికారుల నియామకం కోసం భారత సైన్యంలోని 10 స్ట్రీమ్ లు శాశ్వతంగా...
కాంగ్రెస్ నిజ స్వరూపం
2012 - సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోసం, నిధుల దుర్వినియోగం కేసు2014 - ఈ కేసులో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ ప్రారంభించింది 2017 - నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది2019 - 64.93 కోట్ల విలువైన ఆస్తిని ఇడి అటాచ్ చేసింది...
ఈశాన్యం శాంతియుతంగా పురోగమిస్తోంది..
అస్సాంలో 21 మెడికల్ కాలేజీలుఉడాన్ పథకం కింద 23 కొత్త విమాన మార్గాలుబోడో భాష పట్ల గౌరవంఈశాన్యం శాంతియుతంగా పురోగమిస్తోందిబోగీబీల్ వంతెనమణిపూర్లోని జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం7 క్యాన్సర్ ఆసుపత్రులు మరియు 7 ఆసుపత్రులకు...












