Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

తోమర్ గారిని కలిసిన రైతులు

తోమర్ గారిని కలిసిన రైతులు

నా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు ఐక్య వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి మరియు ఇతర ముఖ్య రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఈ రోజు ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. పసుపు, మామిడి మరియు...

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు ఉపశమనం లభిస్తుంది11.42 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనటెక్నాలజీ ద్వారా క్లెయిమ్ ల త్వరిత...

శ్రమేవ్ జయతే

శ్రమేవ్ జయతే

ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ ఆహారోత్పత్తి ఆరు రెట్లు పెరిగింది50.82 మిలియన్ టన్నులు 1950-51 252.02 మిలియన్ టన్నులు 2014-15 314.51 మిలియన్ టన్నులు...

21వ శతాబ్దపు భారతదేశం

21వ శతాబ్దపు భారతదేశం

సాయుధ దళాలలో స్త్రీ శక్తి భారత నౌకాదళం తొలిసారిగా యుద్ధనౌకపై మహిళా అధికారులను నియమించింది మహిళా అధికారుల నియామకం కోసం భారత సైన్యంలోని 10 స్ట్రీమ్ లు శాశ్వతంగా...

కాంగ్రెస్ నిజ స్వరూపం

కాంగ్రెస్ నిజ స్వరూపం

2012 - సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోసం, నిధుల దుర్వినియోగం కేసు2014 - ఈ కేసులో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ ప్రారంభించింది 2017 - నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది2019 - 64.93 కోట్ల విలువైన ఆస్తిని ఇడి అటాచ్ చేసింది...

ఈశాన్యం శాంతియుతంగా పురోగమిస్తోంది..

ఈశాన్యం శాంతియుతంగా పురోగమిస్తోంది..

అస్సాంలో 21 మెడికల్ కాలేజీలుఉడాన్ పథకం కింద 23 కొత్త విమాన మార్గాలుబోడో భాష పట్ల గౌరవంఈశాన్యం శాంతియుతంగా పురోగమిస్తోందిబోగీబీల్ వంతెనమణిపూర్‌లోని జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం7 క్యాన్సర్ ఆసుపత్రులు మరియు 7 ఆసుపత్రులకు...

సేవా సమర్పన్ సంరక్షన్

సేవా సమర్పన్ సంరక్షన్

ఆయుష్మాన్ భారత్ యోజన 3.55 కోట్ల మందికి పైగా ఉచితంగా చికిత్స అందించారు19 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి సేవా సమర్పన్ , సంరక్షన్Pradhan Mantri Jan Arogya...

కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ‘ ప్రజా గోస – బిజెపి భరోసా’

కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ‘ ప్రజా గోస – బిజెపి భరోసా’

జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ' ప్రజా గోస- బిజెపి భరోసా' బైక్ ర్యాలీ లో పాల్గొన్న బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ పైడిపల్లి సత్యనారాయణ రావు గారు, బీజేపీ కోరుట్ల అసెంబ్లీ ఇన్ ఛార్జ్ Dr . JN వెంకట్ గారు, జిల్లా ఇంఛార్జ్ శేఖర్ గారు,...

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి శ్రీ Amit Shah దివ్యాంగులకు పరికరాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాస్టళ్ల కోసం టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లను వితరణ...

భారతప్రధాని  శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా

భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా

భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలో పాండురంగ ఫంక్షన్ హల్ లో రక్తదాన శిభిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు...