Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

Medical Camp Organized in Dharpalli Mandal After Heavy Rains

Medical Camp Organized in Dharpalli Mandal After Heavy Rains

Following the heavy rains and the growing risk of seasonal diseases, Nizamabad MP Shri Arvind Dharmapuri had earlier requested the district administration to arrange medical camps across the affected mandals. Since no action was taken, a camp was organized today under...

నిజామాబాద్ లో జరిగిన బీజేపీ లోకి చేరికల కార్యక్రమంలో

నిజామాబాద్ లో జరిగిన బీజేపీ లోకి చేరికల కార్యక్రమంలో

నిజామాబాద్ లో జరిగిన బీజేపీ లోకి చేరికల కార్యక్రమంలో పార్టీలో చేరిన శ్రీ అంతరెడ్డి హరీష్ రెడ్డి గారికి ఇతర కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ...

గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్ల మధ్య LC నెంబర్ 1 వద్ద 19.8 కోట్లతో, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే CE రవి కల్బందే గారు, Dy CE సంతోష్ కుమార్ గారు, సమీర్ కుమార్...

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎంపీ...

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ అరవింద్

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ అరవింద్

ఈరోజు కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ...

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలు మరువలేనివి. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని...

కూతుళ్ల భవిష్యత్తు

కూతుళ్ల భవిష్యత్తు

కూతుళ్ల భవిష్యత్తు': 2 రోజుల్లో 10 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలను ప్రారంభించినందుకు ప్రధాని Narendra Modi...

24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. నాలుగైదు గంటలు కూడా ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్న తీరును వ్యతిరేకిస్తూ వేల్పూరు మండలం అంక్సాపూర్ వద్ద బాల్కొండ బిజెపి నాయకుడు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా...