Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Leaders from Dharmapuri Constituency Join BJP Inspired by PM Narendra Modi’s Vision
Prominent leaders from the BRS Party — Thirumani Ramana, Routhu Rajesh (former Vice-Chairman, Pegadapalli Market Committee), Shekalla village former Sarpanch & Senior Advocate, and Ragilla Srinivas — joined the Bharatiya Janata Party (BJP) today, inspired by the...
Participated In The ‘Karyakarta Sammelan’, Korutla Town
కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని , రానున్న స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేలా కార్యకర్తలకు దిశానిర్దేశం...
Inspection Of ROBs Under Construction In The Parliament Segment.
పార్లమెంట్ సెగ్మెంట్ లోని ROB నిర్మాణ పనుల పరిశీలన…కేంద్ర నిధులపై అధికారులకు దిశా నిర్దేశం, ప్రాజెక్ట్ ల పూర్తికి డెడ్ లైన్...
Inspected The Construction Works of Madhav Nagar and Adivi Mamidi Pally ROBs
Inspected the construction works of Madhav Nagar, Adivi Mamidi Palli ROBs in Parliament premises along with concerned officials. I have ordered authorities to complete pending tasks more quickly and make them available to the public as soon as possible.
Inspected The Construction Works of Madhav Nagar and Adivi Mamidi Pally ROBs in the Parliament Segment
పార్లమెంట్ పరిధిలోని మాధవ్ నగర్, అడివి మామిడి పల్లి ఆర్ఓబీల నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించాను. పెండింగ్ పనులను మరింత వేగవంతంతో పూర్తిచేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను...
Railways Successful Trial Run on World’s Highest Chenab Rail Bridge
భారతీయ రైల్వే అద్భుతాన్ని చేసి చూపించింది ! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ బ్రిడ్జిపై రైలు విజయవంతమైన ట్రయల్ రన్. నయా భారత్…జమ్మూ కాశ్మీర్లో వేగంగా అభివృద్ధి...
Cabinet Approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25
2024-25 ఖరీఫ్ సీజన్ పంటల కనీస మద్దతు ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం! ఇందులో వరి, రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలున్నాయి. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ.117 పెంచగా, రూ.2,300కు...
కొత్త ప్రభుత్వం మొదటి కర్తవ్యం!
Prime Minister Sh Narendra Modi to release 17th installment of PM Kisan Samman Nidhi through direct transfer of more than 20,000 crores to the accounts of more than 9.26 crore beneficiary farmers and grant Certification of Krishi Sakhis as Agriculture Para-extension...
‘Certificate Of Election’ for the Faith My Parliament Segment: Arvind Dharmapuri
'Certificate' for the trust placed by Nizamabad Parliament family on Modi's leadership, on me and on my Nizamabad parliament family.
A Tribute to Pan-African Kinship and India-Africa Solidarity
As we celebrated Africa Day a few days ago, we reflected on the enduring bond of pan-African unity that unites us. India and Africa share profound connections, rooted in a shared history, common struggles, and shared aspirations. We remain steadfast in our commitment...
This Election, BJP Will Break Certain Myths That Will Surprise All
"This election, BJP will break certain myths that will surprise all..." Read the full interview of Bharatiya Janata Party (BJP) President Shri J.P.Nadda ji, where he underlines the immense support PM is receiving from east to west, north to south.
Farmers Premium Share Rs. 32,329 crores, Record 40 million Registered In The Last Financial Year
భారీ సబ్సిడీతో కూడిన పంటల బీమా పథకం కింద రైతులు చెల్లించే ప్రతి 100 రూపాయల ప్రీమియమ్కు దాదాపు ₹500 క్లెయిమ్లుగా పొందారు. రైతుల ప్రీమియం వాటా రూ. 32,329 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 40 మిలియన్ల...
మధ్య తరగతి వారికి సాకారమవుతుంది సొంతింటి కల
మధ్యతరగతి ఆవాసానికి ఆధారం… సగటు మధ్య తరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది తీరని కల. మధ్య తరగతి కుటుంబాలకు పక్కా ఇళ్ళు అందించడం మన మోదీ గ్యారంటీ. మన మోదీని గెలిపించడం మన...











