Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

కెసిఆర్ భారత్ బంద్ కు ఎందుకు మద్దతు ఇచ్చాడు : Dharmapuri Arvind

కెసిఆర్ భారత్ బంద్ కు ఎందుకు మద్దతు ఇచ్చాడు : Dharmapuri Arvind

పాత వ్యవసాయ వ్యవస్థను అలాగే ఉంచి, రైతు తన పంటను ఎక్కువ ధరకి అమ్ముకోవడానికి వివిధ వేదికలు అందిస్తున్నాయి మన నూతన వ్యవసాయ చట్టాలు. తన పొలంలో పండే పంటనేమో ఫైవ్ స్టార్ హోటళ్ళకి, మాల్స్ కి అమ్ముకొని KCR కార్పొరేట్ ఫార్మింగ్ చేస్తాడు కానీ, చిన్న, సన్నకారు రైతులు చేయకుండా...

ధర్నాలు చేసే రైతులకు ఒకే ఒక ప్రశ్న…. : Dharmapuri Arvind

ధర్నాలు చేసే రైతులకు ఒకే ఒక ప్రశ్న…. : Dharmapuri Arvind

సాంకేతిక విషయాల్లోకి వెళ్లకుండా ధర్నాలు చేస్తున్న వారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్న.. ప్రపంచంలో అత్యధికంగా పసుపు పండే నా పార్లమెంట్ నియోజక వర్గంలో రైతుకి ₹60/kg కి ఇవ్వగా, అదే పసుపు న్యూయార్క్(USA) కి వెళ్లేసరికి అత్యధికంగా ₹110/kg అవుతుంది. కానీ అమెరికాలో పసుపు ధర...

వ్యవసాయ చట్టాల పరిధిలో లేని వాటిని డిమాండ్ చేస్తున్నారు….!

వ్యవసాయ చట్టాల పరిధిలో లేని వాటిని డిమాండ్ చేస్తున్నారు….!

వ్యవసాయ చట్టాల పరిధిలో లేని వాటిని డిమాండ్ చేస్తున్నారు..! జైళ్లలో ఉన్న మావోయిస్టులను, మత కలహాలని చేసిన వాళ్ళని విడుదల చేయమంటున్నారు! అదెలా సాధ్యం! రైతు సమస్యలను పక్కన బెట్టి కొన్ని అతివాద శక్తులు, వాళ్ళ అజెండాని...

A Small Information to My Brothers And Sisters: Dharmapuri Arvind

నిరాశావాద TRS పింకీ బృందం, నా ఫోన్ నెంబర్ ని Facebook లో పెట్టి, నా సాటి పార్లమెంట్ ప్రజలకు, అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ కోసం ఫోన్ చేసే పిల్లల తల్లితండ్రులకు, గల్ఫ్ సోదరులకు ఇబ్బంది కలిగేలా వందల ఫోన్లు చేసి గత్తర చేస్తున్నరు.. కాబట్టి, ఎవరైనా నా సోదర సోదరీమణులు...

రైతు రైతు లాగే ఉండిపోతున్నాడూ, దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు: Dharmapuri Arvind

రైతు రైతు లాగే ఉండిపోతున్నాడూ, దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు: Dharmapuri Arvind

కఠోర వాస్తవం...ప్రస్తుతం మార్కెట్ యార్డుల వ్యవస్థ, రైతుల అవస్థ !అందుకనే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిన నరేంద్ర మోడీ ! మా జిల్లా లో రైతుల అనుభవం ఇదీ..మేం పండించిన పసుపు పంట అమ్మడానికి నిజామాబాద్ మార్కెట్ కు వెళ్ళేవాల్లం.. అక్కడి అడ్తిదారు కొందరు సేట్ లను తీసుకొచ్చి మా...

TMC Goons Attacked JP Nadda’s Convoy In Bengal

TMC Goons Attacked JP Nadda’s Convoy In Bengal

దేశంలో అసమానమైన BJP ఎదుగుదలను చూసి కొంత మందికి అసహనం హద్దులు దాటుతుంది. బెంగాల్ లో JP నడ్డా గారి కాన్వాయ్ ని అడ్డుకొని దాడి చేసిన TMC గుండాలు. రాళ్లతో దాడి చేసిన కారులో , నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ కైలాష్ విజయ్ వర్గియ గారు...

PM-WANI Scheme Approved By Modi Government

PM-WANI Scheme Approved By Modi Government

Modi govt has approved PM-WANI scheme that will proliferate public Wi-Fi availability across the length and breadth of India. Enhanced availability of public Wi-Fi hotspots in the country will enhance incomes, employment, ease of living and ease of doing business.

PM Modi’s Public Engagements 25% From September To November 2020

PM Modi’s Public Engagements 25% From September To November 2020

COVID-19 మహమ్మారి సమయంలో తన ప్రజా కార్యక్రమాలను గణనీయంగా పెంచుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 101 కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ కార్యక్రమాలు సగటున జరిగాయని అధికారిక వర్గాలు...

TRS రౌడీ రాజ్యంలో మరో MLA ఆణిముత్యం – Dharmapuri Arvind

TRS రౌడీ రాజ్యంలో మరో MLA ఆణిముత్యం – Dharmapuri Arvind

నిన్న ఒక MLA మహిళలను తిట్టిండు... ఇంకో MLA సామాన్యుడిని నెట్టిండు.. ఇగ ఈయనైతే ఏకంగా నరుకుతాడట! ఇంటికొచ్చి జర్నలిస్ట్ కాళ్ళు చేతులు నరుకుతడట ! ఎందుకు? ఈయన చేసిన కబ్జాల గూర్చి పత్రికలో...

Farmer Can Directly Sell Their Own Crop At A Profitable Price

Farmer Can Directly Sell Their Own Crop At A Profitable Price

హర్యానాలోని రైతు సంస్థలు శ్రీ Narendra Singh Tomar గారిని కలిసి,కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చి, PM Narendra Modi గారిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలతో, రైతు స్వయంగా తన పంటను లాభదాయకమైన ధరకు అమ్మవచ్చని రైతు ఉత్పత్తి సంస్థ ఝజ్జార్‌కు చెందిన దనూరామ్...