Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
India Now 4th Most Equal Nation — A Testament to Inclusive Growth
India’s remarkable rise to the 4th most economically equal nation, outpacing the US, China, G7, and G20 countries, has been confirmed by the World Bank’s latest Gini Index (25.5). This achievement underscores the impact of BJP-led initiatives — from financial...
New Credit Guarantee Scheme To Provide Loans To 25 lakh People Through MFI
Stimulus Package Worth RS 6.28 Lakh Crore to Reinforce Indian Economy. New Credit Guarantee scheme to facilitate loans to 25 lakh people through MFIs. Interest rate on loans from banks to be capped at MCLR+2%MFIS-Micro Finance Institutions
నిజామాబాద్ పొలీస్ కమీషన్ కార్తికేయ నువ్వు ఎవరి డ్యూటీ చేస్తున్నవ్? : Dharmapuri Arvind
నిజామాబాద్ జిల్లా , ఏరట్ల మండలం, తాళ్ల రాంపూర్ గ్రామం సహకార సంఘం లో 20 కోట్ల కు పైగా జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఎంపి అర్వింద్ ధర్మపురి నిరసన కార్యక్రమం. నిజామాబాద్ పొలీస్ కమీషన్ కార్తికేయ నువ్వు ఎవరి డ్యూటీ చేస్తున్నవ్.. సహకార సంఘం స్కామ్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి....
నీకు దమ్ముంటే కేటీర్ తో పోటీ చేయించు : Dharmapuri Arvind
News Articles on my Jammikunta visit as its incharge for Huzurabad bypoll. KCR removed Eatela Rajender ji as he was working for people better than KTR. I challenge KCR to field KTR against Eatela Rajender ji in Huzurabad bypoll and witness the approval of people.
Heartfelt Thanks To Shri Bandi Sanjay ji For Appointing Me As Incharge For Jammikunta
ఛలో జమ్మికుంట (హుజురాబాద్) ! జమ్మికుంట ఇన్ ఛార్జ్ గా నన్ను నియమించినందుకు శ్రీ బండి సంజయ్ గారికి ధన్యవాదాలు ! ఈ ఆదివారం (జూన్ 27)ఉదయం 10.30 గంటలకు జమ్మికుంటలో కలుద్దాం...
Sarangapur Sugar Factory To Be Opened: NCSF Committee members
Will hold a demonstration on 28th June against Minister Prashanth Reddy for not initiating Madhavanagar ROB works inspite of availing all clearances and funding from central government. Ministry of railways directed the state govt to call for tenders 8 months ago....
Visited Velmal Village Of Nandipet Mandal Adopted Under Sansad Adarsh Gramin Yojna: Dharmapuri Arvind
సాంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద దత్తత తీసుకున్న నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై గ్రామస్తులతో...
స్కోలియోసిస్ వ్యాధితో బాధ పడుతున్న మేఘన అనే బాలికకు ఉచితంగా వైద్యం చేయించాం: Dharmapuri Arvind
స్కోలియోసిస్ (వెన్నెముక ఒకవైపుకి వంగడం) వ్యాధితో బాధ పడుతున్న, కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన మేఘన అనే బాలిక వైద్యానికి లక్షలు ఖర్చు అవుతుందని, అమ్మాయిది చాలా పేద కుటుంబమని, అంత ఖర్చు భరించే ఆర్థిక స్తోమత లేదని స్థానిక నాయకుల ద్వారా తెలిసింది. ఈ పాపకి...
Service Is The Organization: Participated In the Sanitisation Of Navipet Bus Stand
Continuing under the guidance of Sri Medapati Prakash ReddySodium hypo chlorite soluble was sprayed in Navipet bus stand as part of 'Seva he sanghatan' program. Participated in the Sanitisation of Navipet Bus stand, organised by Shri Medapati Prakash Reddy ji.
Jagtial BJYM Staged A Dharna Against The Excess Fees Collected By Private Schools And Colleges.
Today, under the auspices of Bharatiya Janata Yuvamorcha Jagityala district branch, against the high fees in private schools and colleges, a protest was conducted at Tehsil Chourasta in Jagityala district center. Today Jagtial BJYM staged a dharna against the excess...
కెసిఆర్ నువ్వు ఒక చేతకాని దద్దమ్మ: Dharmapuri Arvind
మాకు చాతకాదు మహాప్రభో అని మొత్తుకుంటే యావత్ దేశప్రజలకు ఉచిత వ్యాక్సిన్ల నుండి 24 గంటలు విద్యుత్ వరకు, నీ కమిషన్ల కాళేశ్వరం నుండి రైతు వేదికలకు ఇచ్చిన పైసల వరకు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వమే కారణంఇచ్చిన పైసల్ని అందిన కాడికి దోచుకుతినే KCR & డ్రామా రావు కంపెనీకి...
AIIMS Task Force Chairman Hails Crash Course Program Launched By Narendra Modi
AIIMS Covid Task Force Chairman Dr. Naveet Wig praised the action taken by the Indian government to train 1 lakh frontline warriors in the country. AIIMS COVID Task Force Chairman Hails Crash Course Programs Launched By PM Modi.
జనాల గోసలు ‘గడీ’ల గోడలు దాటి ‘దొర’కు ఇనబడొద్దని ప్రగతి భవన్ కు మరో ఫెన్సింగ్
‘Pragathi Bhavan’ , built with much pompous by KCR and claimed to be accessible to all sections of Telangana Society, is now sealed with multiple layers of security, so that the voices of distress or dissent can’t be heard or reach KCR.












