Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Employment with Dignity — A Social Commitment by the Government
🔸 ₹99,446 crore budget allocated under the Employment Linked Incentive (ELI) scheme, active until March 2025 🔸 Over 3.5 crore new jobs created across two years 🔸 ₹15,000 financial support for each unemployed youth from economically weaker backgrounds (up to 1 lakh...
ఉసరవెల్లిని మించిన కెసిఆర్: MP Dharmapuri Arvind
KCR లెక్క ప్రకారం 2 కోట్ల టన్నుల వరి తెలంగాణాల పండితే, క్వింటాల్ కు 400 రూపాయలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నరు. ఎన్ని పైసలు మింగుతుర్రో తెల్వాలంటే క్యాలుకులేటర్ ల అంకెలు...
Home Minister Amit Shah Inspects BSF Bunkers In Makwal
జమ్మూలోని భారతదేశ సరిహద్దులో ఉన్న చివరి గ్రామమైన మక్వాల్లో భారత సేన మరియు గ్రామస్థుల కోసం నిర్మించిన బంకర్లను పరిశీలించిన శ్రీ అమిత్ షా. “దేశ వనరులపై రాజధానిలో నివసించే పౌరుడికి ఎంత హక్కు ఉందో, సరిహద్దు గ్రామంలో నివసించే పౌరుడికి కూడా అంతే హక్కు ఉంటుంది. మోదీ గారేజ్...
“సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేసిన ఆంధ్రజ్యోతి”
సోషల్ మీడియాలో ఒకసారి హుజురాబాద్ లో బీజేపీ గెలవగానే హుజురాబాద్ ముస్లింలను మా చెప్పులతో తొక్కి పెడతామని, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యలు చేసినట్లుగా, అట్టి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ...
MP Arvind Dharmapuri Comments On KTR
Mr.KTR, ఎడిటింగ్ లు కూడా సక్కగ రాని నీ IT సెల్ ని మూయించేయ్.. చాతనైతే, నీకు వెన్నుపూస సక్కగుంటే ఎదురు నిలబడి కొట్లాడు. ఈ చెత్త ఎడిటింగ్ లతో కచరా నామాన్ని మొత్తం కుటుంబం సార్ధకం...
”Celebrating India’s Remarkable Covid-19 Vaccination Drive”
ప్రభుత్వ ప్రయత్నాలను నిర్వీర్యం చేయడాన్ని ఆపివేసి, 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని గుర్తించడానికి కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ J.P. Nadda Vaccine Century సందర్భంగా...
COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark
భారత్ కు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి లేదన్నారు. కోట్ల మందికి చేరవేసే వ్యవస్థ లేదన్నారు. నూరు కోట్ల డోసులతో వారందరి నోర్లు మూయించిన భారత్ సంకల్పానికి...
Centre Has Given Rs 28,000 crore Subsidy On Fertilizers To Benefit Farmers: Says Union Minister for Chemicals and Fertilizers Mansukh Mandaviya
రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. ఎరువులపై రాయితీ భారీగా పెంపు. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువుపై రూ.1650 రాయితీ లభించనుంది. ఇక యూరియాపై సబ్సీడీని రూ.1500 నుంచి...
అందుకనే అన్నారేమో పెద్ద మనుషులు “గన్ కంటే పెన్ కి ఎక్కువ బలమని”: Says MP Aravind Dharmapuri
సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును బూడిదల పోసిర్రు ! GHMC ఎలక్షన్స్ సమయంలో రోడ్డు మధ్య స్తంభాలకు చుట్టిన చైనా లడీలు గుర్తున్నాయి కదా ? కాంట్రాక్టర్లకు ఇరవై ముప్పై రెట్లు చెల్లించి మరీ మనకు కళ్ళు బయట్లు కమ్మేలా పెట్టిర్రు ! అవన్నీ ఇప్పుడు అవే స్తంభాలకు కాంతి హీనంగా...
Previleged To Join The Launch Of Sri Ram Madhav ji’s New Book ‘The Hindutva Paradigm’: Says Dharmapuri Arvind
ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్, హైదరాబాద్ చాప్టర్ వారు నిర్వహించిన శ్రీ రామ్ మాధవ్ గారు రచించిన 'ది హిందూత్వ పారడైమ్’ పుస్తకావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా...
బీజేపీ కార్యకర్తకు కార్పస్ ఫండ్ అందజేత: Dharmapuri Arvind
మోడీ గారి జన్మదినం నాడు, హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభమైన ‘బూతు స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి’ నుండి మొదటి లబ్దిదారుకి ఈ రోజు ₹50,000 అందించడం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ చిట్యాల గంగారాం గారు త్వరగా...
MP Dharmapuri Arvind Inspects Check Dam in Pachala Nadikuda Village, Velpur Mandal
వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పనులు నాసీరకంగా చేపట్టడం వల్ల ,ఇటీవల భారీ వర్షాలకు చెక్ డ్యామ్ కట్ట తెగిపోవడంతో ఆ ప్రదేశాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. పంట నష్టాన్ని అంచనావేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం...
India Re-Elected To The UN Human Rights Council For a 6th Term With Overwhelming Majority
Under Modi Govt, India shines on the global podium * India re-elected to the UN Human Rights Council (2022-24) for a 6th term with overwhelming majority * India got 184 votes in the 193-member assembly, with the required majority at 97.











