Published On 10 Feb, 2025
Congratulations To Newly Elected MLAs Anil Sharma and Tarvinder Singh Marwah

ఎంపీ అర్వింద్ ధర్మపురి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు న్యూఢిల్లీలో ఆర్కే పురం, జంగ్‌పురా సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది.

ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును చూసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిపించారని ధర్మపురి వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహా బృందంలో తనను చేర్చి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts