ఆప్ నే మేరీ ఝోలీ భర్ ది...'- ప్రధాని Narendra Modi కి పద్మశ్రీ అవార్డు గ్రహీత హిర్బాయి చేసిన అరుదైన కృతజ్ఞతా...
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
ఆప్ నే మేరీ ఝోలీ భర్ ది...'- ప్రధాని Narendra Modi కి పద్మశ్రీ అవార్డు గ్రహీత హిర్బాయి చేసిన అరుదైన కృతజ్ఞతా...
On the occasion of Samanyu's birthday, he sought blessings from goddess Aadi Shakti at the historic Jhandewalan Mandir in New Delhi
A new ministry of 'Co-operation' created in a historic move.Ministry will provide a separate administrative, legal and policy framework for strengthening the cooperative movement in the country.Ministry will work to streamline processes for 'Ease of doing business'...
కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం భారత్ రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ CoWin ను అన్ని దేశాలకు ‘ఓపెన్ సోర్స్’ గా అందిస్తుందని నిన్న జరిగిన CoWIN గ్లోబల్ కాంక్లేవ్ లో ప్రధాని తెలిపారు. ఈ సమావేశానికి 142 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏదైనా దేశం తన ప్రభుత్వ రంగం...
PMGKAY-IV కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ప్రారంభo—ఇప్పటివరకు 14,700 టన్నుల పంపిణీ. మే-జూన్ మధ్య PMGKY మూడవ దశలో 70.6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ...
ఈరోజు బీజేపీ జగిత్యాల రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కల్లెడ నుండి గుట్టరాజుపల్లె మరియు లక్ష్మీపూర్ వరకు ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం కింద 3 కోట్ల 38 లక్షలతో 7.08 కి మీ రోడ్డును మంజూరు చేసిన ప్రధాని మోడీ గారి చిత్రపటానికి కల్లెడ గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది....
'e-NAM’ పై రైతుల నమ్మకం పెరిగింది': డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ. గురువారం డిజిటల్ ఇండియా ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వివిధ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. విద్యార్థుల నుండి రైతుల వరకు, వివిధ లబ్ధిదారులు డిజిటల్ పద్ధతులను అవలంబించడం...
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై) ప్రారంభించిన తరువాత, చేపల పెంపకంపై జమ్మూ రైతులలో ఆదరణ పెరిగింది. చేపల పెంపకాన్ని ప్రారంభించాలనుకునే రైతులకు PMMSY కింద మత్స్య శాఖ 40 శాతం నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ (జమ్మూ) మహ్మద్...