Latest Updates-Press
నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో  జూమ్ సమావేశం

నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో జూమ్ సమావేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల నియోజకవర్గ నాయకులు మరియు మండలాల అధ్యక్షులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, ఇరు జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తున్నానని భారతీయ...

read more
నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ??

నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ??

నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ?? మల్ల, నీ పుత్రరత్నం ఇంత పొడుగు, అడ్డం ట్వీట్లు పెట్టి కేంద్రం మీద పడి ఏడుస్తడు...

read more
“నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి”

“నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి”

భారీ వర్షాలు కురుస్తున్నందున నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పొలాల్లోని విద్యుత్ మోటార్ల దగ్గర , చిన్నపిల్లలు కరెంటు స్తంభాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను...

read more
‘ప్రజా సమస్యలు, TRS వైఫల్యాల అధ్యయన కమిటీ’  సమావేశం లో “అరవింద్ ధర్మపురి”

‘ప్రజా సమస్యలు, TRS వైఫల్యాల అధ్యయన కమిటీ’ సమావేశం లో “అరవింద్ ధర్మపురి”

‘ప్రజా సమస్యలు, TRS వైఫల్యాల అధ్యయన కమిటీ’ సమావేశం లో తరుణ్ చుగ్ గారు, బండి సంజయ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులతో పాల్గొనడం...

read more