Latest Updates-Latest News
Home Minister Amit Shah Inspects BSF Bunkers In Makwal

Home Minister Amit Shah Inspects BSF Bunkers In Makwal

జమ్మూలోని భారతదేశ సరిహద్దులో ఉన్న చివరి గ్రామమైన మక్వాల్‌లో భారత సేన మరియు గ్రామస్థుల కోసం నిర్మించిన బంకర్లను పరిశీలించిన శ్రీ అమిత్ షా. “దేశ వనరులపై రాజధానిలో నివసించే పౌరుడికి ఎంత హక్కు ఉందో, సరిహద్దు గ్రామంలో నివసించే పౌరుడికి కూడా అంతే హక్కు ఉంటుంది. మోదీ గారేజ్...

read more

“సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేసిన ఆంధ్రజ్యోతి”

సోషల్ మీడియాలో ఒకసారి హుజురాబాద్ లో బీజేపీ గెలవగానే హుజురాబాద్ ముస్లింలను మా చెప్పులతో తొక్కి పెడతామని, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యలు చేసినట్లుగా, అట్టి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ...

read more
MP Arvind Dharmapuri Comments On KTR

MP Arvind Dharmapuri Comments On KTR

Mr.KTR, ఎడిటింగ్ లు కూడా సక్కగ రాని నీ IT సెల్ ని మూయించేయ్.. చాతనైతే, నీకు వెన్నుపూస సక్కగుంటే ఎదురు నిలబడి కొట్లాడు. ఈ చెత్త ఎడిటింగ్ లతో కచరా నామాన్ని మొత్తం కుటుంబం సార్ధకం...

read more
”Celebrating India’s Remarkable Covid-19 Vaccination Drive”

”Celebrating India’s Remarkable Covid-19 Vaccination Drive”

ప్రభుత్వ ప్రయత్నాలను నిర్వీర్యం చేయడాన్ని ఆపివేసి, 100 కోట్ల వ్యాక్సిన్‌ల మైలురాయిని గుర్తించడానికి కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ J.P. Nadda Vaccine Century సందర్భంగా...

read more
COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark

COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark

భారత్ కు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి లేదన్నారు. కోట్ల మందికి చేరవేసే వ్యవస్థ లేదన్నారు. నూరు కోట్ల డోసులతో వారందరి నోర్లు మూయించిన భారత్ సంకల్పానికి...

read more
Centre Has Given Rs 28,000 crore Subsidy On Fertilizers To Benefit Farmers: Says Union Minister for Chemicals and Fertilizers Mansukh Mandaviya

Centre Has Given Rs 28,000 crore Subsidy On Fertilizers To Benefit Farmers: Says Union Minister for Chemicals and Fertilizers Mansukh Mandaviya

రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. ఎరువులపై రాయితీ భారీగా పెంపు. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువుపై రూ.1650 రాయితీ లభించనుంది. ఇక యూరియాపై సబ్సీడీని రూ.1500 నుంచి...

read more