Latest Updates-Latest News
రైతులకు బేడీలు

రైతులకు బేడీలు

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం అందించాలని 15 రోజుల క్రితం హుస్నాబాద్ లో ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేసారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం మళ్ళీ వారిని కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో బేడీలు వేసి ఇలా తీసుకొచ్చే సరికి, అక్కడి ప్రజలు,...

read more
రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మరియు ఎస్టీ మోర్చాల బృందాలతో సమ్మేళనం

రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మరియు ఎస్టీ మోర్చాల బృందాలతో సమ్మేళనం

రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మరియు ఎస్టీ మోర్చాల బృందాలతో...

read more
కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మహిళలు

కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మహిళలు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జనాకర్షణ పథకాలకు ఆకర్షితులై, ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం...

read more
ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం..

ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం..

దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం; అన్ని చమురు అన్వేషణ సంస్థలకు, ఉత్పత్తి సంస్థలకు మార్కెటింగ్ స్వేచ్ఛను ఇది కల్పిస్తుంది.-కేంద్ర మంత్రి Shri Anurag...

read more