Latest Updates-Latest News
Smt. Priyanka Dharmapuri Participated in a Program Organized by Jammu & Kashmir Study Circle

Smt. Priyanka Dharmapuri Participated in a Program Organized by Jammu & Kashmir Study Circle

25 వ ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో CMR సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి ప్రియాంక ధర్మపురి గారు పాల్గొన్నారు. అమరవీరుల స్మృతిలో మొక్కను నాటారు. అనంతరం కార్గిల్ అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించే...

శ్రీమతి. నిర్మలా సీతారామన్, రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు

శ్రీమతి. నిర్మలా సీతారామన్, రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు...

కాంగ్రెస్ _ ‘భారత్ తోడా

కాంగ్రెస్ _ ‘భారత్ తోడా

31 డిసెంబర్ 1948 ఐక్యరాజ్యసమితి జోక్యంతో భారత్-పాక్ యుద్ధం ముగిసింది, కాశ్మీర్‌లో మూడోవంతు పాక్ కు పోయింది 1 జనవరి 1949 పాక్ ఆక్రమిత కాశ్మీర్ పుట్టింది17 అక్టోబర్ 1949ఆర్టికల్ 370 రాజ్యాంగంలో...

read more
ప్రధాన మంత్రి మత్స్య సంపద

ప్రధాన మంత్రి మత్స్య సంపద

ప్రధాన మంత్రి మత్స్య సంపద విజయవంతంగా రెండు సంవత్సరాలు చేసుకుంది చేపల ఉత్పత్తిలో వేగవంతమైన పురోగతి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి రూ.20,050 కోట్ల పెట్టుబడి16 లక్షల మంది మత్స్యకారులకు పెట్టుబడి27.51 లక్షల మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు...

read more
నరేంద్రుడిపై వివేకానందుడి ప్రభావం :

నరేంద్రుడిపై వివేకానందుడి ప్రభావం :

దేశాభిమానాన్ని మేల్కొల్పేందుకు నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలపై స్వామి వివేకానంద తాత్విక ప్రభావం చాలా ఉంది. జాతీయ ఐక్యత & సమగ్రత సందేశంతో కన్యాకుమారి నుండి 1991లో ప్రారంభమైన 45 రోజుల ‘ఏక్తా యాత్ర’ను నిర్వహించే బృహత్తర బాధ్యతను మోదీ గారికి...

read more
TB will lose, country will win..

TB will lose, country will win..

Prime Minister's TB free India campaign started Launch of Nikshya Portal 2.0 for nutrition, additional diagnosis and professional supportTarget of elimination of TB from the country by 2025

read more
దేశంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటోంది

దేశంలోనే తొలిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటోంది

బోర్డర్ టూరిజం దార్శనిక చొరవ ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఇక్కడి నుంచి వలసలు ఆగిపోవడంతో ఈ ప్రాంత భద్రతకు బలం చేకూరుతోంది. జైసల్మేర్‌లో బోర్డర్ టూరిజం డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద, రూ.17.67 కోట్లతో శ్రీ తనోత్ మందిర్...

read more