Latest Updates-Latest News
Smt. Priyanka Dharmapuri Participated in a Program Organized by Jammu & Kashmir Study Circle

Smt. Priyanka Dharmapuri Participated in a Program Organized by Jammu & Kashmir Study Circle

25 వ ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో CMR సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి ప్రియాంక ధర్మపురి గారు పాల్గొన్నారు. అమరవీరుల స్మృతిలో మొక్కను నాటారు. అనంతరం కార్గిల్ అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించే...

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి గారు & ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల కరుణాకర్ రెడ్డి గారు మరియు రైతు ఐక్య వేదిక ముఖ్య రైతులు. జిల్లా పరిధిలోని రైతుల...

read more
తోమర్ గారిని కలిసిన రైతులు

తోమర్ గారిని కలిసిన రైతులు

నా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు ఐక్య వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి మరియు ఇతర ముఖ్య రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఈ రోజు ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. పసుపు, మామిడి మరియు...

read more
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు ఉపశమనం లభిస్తుంది11.42 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనటెక్నాలజీ ద్వారా క్లెయిమ్ ల త్వరిత...

read more
శ్రమేవ్ జయతే

శ్రమేవ్ జయతే

ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ ఆహారోత్పత్తి ఆరు రెట్లు పెరిగింది50.82 మిలియన్ టన్నులు 1950-51 252.02 మిలియన్ టన్నులు 2014-15 314.51 మిలియన్ టన్నులు...

read more
21వ శతాబ్దపు భారతదేశం

21వ శతాబ్దపు భారతదేశం

సాయుధ దళాలలో స్త్రీ శక్తి భారత నౌకాదళం తొలిసారిగా యుద్ధనౌకపై మహిళా అధికారులను నియమించింది మహిళా అధికారుల నియామకం కోసం భారత సైన్యంలోని 10 స్ట్రీమ్ లు శాశ్వతంగా...

read more
కాంగ్రెస్ నిజ స్వరూపం

కాంగ్రెస్ నిజ స్వరూపం

2012 - సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోసం, నిధుల దుర్వినియోగం కేసు2014 - ఈ కేసులో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ ప్రారంభించింది 2017 - నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది2019 - 64.93 కోట్ల విలువైన ఆస్తిని ఇడి అటాచ్ చేసింది...

read more