జమ్మూలోని భారతదేశ సరిహద్దులో ఉన్న చివరి గ్రామమైన మక్వాల్లో భారత సేన మరియు గ్రామస్థుల కోసం నిర్మించిన బంకర్లను పరిశీలించిన శ్రీ అమిత్ షా. “దేశ వనరులపై రాజధానిలో నివసించే పౌరుడికి ఎంత హక్కు ఉందో, సరిహద్దు గ్రామంలో నివసించే పౌరుడికి కూడా అంతే హక్కు ఉంటుంది. మోదీ గారేజ్...







