Published On 14 Nov, 2024
Addressed To Bhumi Pooja For Water Supply Project

జగిత్యాల పురపాలక సంఘ పరిధిలో అమృత్ 2.0 (వాటర్ సప్లై పథకం)ద్వారా 38.60 కోట్ల నిధులతో నీటి సరఫరా ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ గారితో కలిసి ప్రారంభించాను. ఈ కార్యక్రమంలో మాతోపాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Related Posts