Published On 16 Feb, 2021
కెసిఆర్ కు ఓటమి తప్పదు: Nizamabad BJP MP Dharmapuri Arvind
Dharmapuri arvind comments on KCR

రైతుల జీవితాలని పణంగా పెట్టి, కమిషన్ల కోసం కక్కుర్తి పడే వాళ్ళం కాదు మేము.. నిలువెత్తు నిజాయితీకి రూపమైన నరేంద్ర మోడీ సైనికులం !

కమిషన్ల కోసం భారతదేశంలోకి పసుపు దిగుమతి చేసి, కేరళ కోటరీకి తలొగ్గి, అతి తక్కువ శాతం స్పైసెస్ పండే కేరళలో ‘స్పైస్ బోర్డు’ పెట్టిన కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యులకు రైతుల గూర్చి మాట్లాడే హక్కు ఎక్కడిది?నేడు దిగుమతులు ఆపినం, ఎగుమతులు మొదలుపెట్టినం, ఇదివరకు పసుపు పంట కోసం ₹౩౦ లక్షలు ఇచ్చే చోట, నేడు ₹30కోట్లు బడ్జెట్ లో కేటాయించినం.. ఫలితంగా నేడు పెరుగుతున్న పసుపు ధరలు..

Related Posts

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని రైల్వే...

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో మన పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ల...