Published On 4 Aug, 2020
వలస కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి పిఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్‌ను ప్రారంభించారు….. Dharmapuri Arvind
Dharmapuri Arvind

దేశం కోసం చెమట చిందిస్తున్న శ్రామికులకు బాసట.

కరోనా సంక్షోభంలో, వలస కార్మికులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా నిలబడింది.

63లక్షలకు పైగా వలస శ్రామికులను, శ్రామిక్ రైళ్ల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు తరలించారు.

వారి ఉపాధి కోసం ₹50,000కోట్లతో 6రాష్ట్రాల 116 జిల్లాల్లో ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’‌ను ప్రారంభించారు.

Related Posts

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

నిజామాబాద్ జిల్లా బిజెపి ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్యనాయకులతో హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశమై తాజా రాజకీయ...