కరోనా సమయంలో భారత్ మాకు ‘హోప్’ ని అందించింది. కరోనా సమయంలో ఇతరులు కోవిడ్ సరఫరాలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నపుడు, మహమ్మారితో తన పోరాటం కొనసాగిస్తూనే, భారత్ వ్యాక్సిన్ లను & అవసరమైన మందులను మాతో పాటు ప్రపంచానికి అందించింది. ప్రధాని Narendra Modi & EAM Dr S. Jaishankar నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రజలకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము
: — జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్
The ‘Know BJP’ initiative by BJP Videsh Vibhag
The 'Know BJP' initiative by BJP Videsh Vibhag was today lauded by BJP National President...