2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంది.
2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది.
2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించింది.