Published On 24 Jan, 2021
టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ లో చేరిన కార్యకర్తలపై కవిత అనుచరుల దాడి
Arvind Dharmapuri

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ లో చేరిన కార్యకర్తలు ఎంబరి సురేష్ మరియు టాక్టర్ నర్సయ్యలపై కవిత అనుచరుల దాడి.

బాధితులను ఈరోజు హాస్పిటల్లో పరామర్శించిన ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త గారు, కులాచారి దినేష్ గారు,ఎంపీపీ గద్దె భూమన్న గారు తదితరులు.

Related Posts

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

నిజామాబాద్ జిల్లా బిజెపి ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్యనాయకులతో హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశమై తాజా రాజకీయ...